Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని గట్టిగా పట్టుకుని కళ్లలో యాసిడ్ పోశారు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:58 IST)
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో దారుణం జరిగింది. యువతిని గట్టిగా పట్టుకుని ఆమె కళ్లలో యాసిడ్ పోశారు దుండగలు. తమకు పరిచయమైన ఓ యువతిని తమకు దక్కకుండా తప్పించిందనే అనుమానంతో సదరు యువతిని దుర్మార్గులు ఆమెను ఇంటి నుండి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె కళ్లలో యాసిడ్‌ పోసి రుద్దారు.
 
దీనితో బాధితురాలు అక్కడికక్కడే కుప్పకూలింది. నిందితులు ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. యువతిని సమీప ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నుండి రేవా మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, బాధితురాలు తన సోదరుడితో కలిసి ఆమె ఇంట్లో ఉంటోంది. పొరుగున నివశించే నిందితుడు సుమ్మి రాజా, గోల్డీ రాజా వచ్చి, తాము కొంత ప్రశ్నించాల్సి ఉందని చెప్పి వారిద్దరినీ బలవంతంగా తీసుకెళ్లారు. వారిద్దరనీ భౌతికంగా వేధించిన తర్వాత, వారిని దారుణంగా కొట్టారు. యువతి కళ్లలో యాసిడ్ పోశారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments