బెంగుళూరులో దారుణం.. రెండో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (11:57 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. రెండో తరగతి విద్యార్థినిపై కామాంధుడైన ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ బాలిక రెండో తరగతి చదువుతుంది. ఈ బాలిక అనుకోకుండా అస్వస్థతకు గురైంది. ఈ ఘటన వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చిన్నారి పాఠశాలకు వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడైన ప్రిన్సిపాల్‌‍ను అరెస్టు చేశారు. స్కూల్‌లో అస్వస్థతకు గురై భయపడిన బాలికను స్కూల్ పక్కనే ఉన్న తన ఇంటికి ప్రిన్సిపాల్ తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
సాయంత్రం స్కూల్ అయిపోయిన సమయానికి ఇంటికి వచ్చిన ఆ బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటాన్ని తల్లిదండ్రులు గమనించి, ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తల్లికి స్కూల్‌లో జరిగిన విషయమంతా వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు. అలాగే, మెరుగైన వైద్యం కోసం బాలికను మరో ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments