Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక భరించేది లేదు.. భర్తపై కసి తీర్చుకున్న భార్య.. మర్మాంగంపై వేడినీళ్లు

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (22:09 IST)
భర్త పెట్టే చిత్రహింసలు అనుభవించలేక.. భర్తకు తగిన శిక్ష ఇచ్చింది. వేడి నీటిని భర్త మర్మాంగంపై పోసి కసితీరా కోపాన్ని తీర్చుకుంది. ఆపై పోలీసుల ముందు లొంగిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. రాణిపేట జిల్లా కావేరిపాక్కంకు చెందిన తంగరాజ్ అనే వ్యక్తికి ప్రియ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత కొన్ని రోజులు బాగానే ఉన్న తంగరాజ్ ఆ తరువాత మృగంలా మారిపోయాడు. నిత్యం భార్యను అనుమానిస్తూ కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు.
 
ఇందుకు వేరొక యువతితో భర్త సంబంధం పెట్టుకోవడమే కారణమని తెలిసింది. అంతే భర్తకు తగిన శిక్ష వేయాలని భావించిన ఆమె మంగళవారం ఇంట్లో నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై మరుగుతున్న నీటిని కుమ్మరించింది.
 
ఆ బాధను తట్టుకోలేక తంగరాజ్ అరుస్తుండడంతో తిరిగి ఆమెనే భర్తను ఆసుపత్రిలో చేర్పించి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

యాక్షన్ తో హరోం హర అనిపించిన సుధీర్ బాబు - రివ్యూ

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు : జైలు నుంచి విడుదలైన నటి హేమ

చాందిని చౌద‌రి, అజ‌య్ ఘోష్ ల మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు : నటి హేమకు తాత్కాలిక ఊరట!!

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments