Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

ఐవీఆర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (10:42 IST)
ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలకు బలైపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారు పేటకు చెందిన ఓ తాపీమేస్త్రీ కూడా ఇలాగే ఆన్ లైన్ బెట్టింగ్ మోసానికి బలైపోయినట్లు వెల్లడించాడు. 
 
పూర్తి వివరాలు చూస్తే.. కొవ్వూరు మండలం బంగారుపేటకు చెందిన తాపీమేస్త్రీ సతీష్ ఆన్ లైన్ బెట్టింగ్ చేసాడు. ఇందులో అతడు తీవ్రంగా నష్టపోయాడు. దీనితో అతడు సెల్పీ వీడియో తీసి తమ్ముడికి పంపాడు.
 
అందులో అతడు మాట్లాడుతూ... తమ్ముడూ, ఆన్ లైన్ బెట్టింగులో బాగా నష్టపోయాను. అందుకే చనిపోవాలని అనుకుంటున్నా. అందరూ నన్ను క్షమించండి." అంటూ పేరుపాలెం బీచ్ నుంచి తమ్ముడికి సెల్పీ వీడియో పంపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments