Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి హత్య చేసిన అత్త... ఎక్కడ? (Video)

వరుణ్
శుక్రవారం, 28 జూన్ 2024 (09:48 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కోడలిని అత్త చంపేసింది. తాను అడగ్గానే కోడలు టీ ఇవ్వకపోవడంతో అత్త ఈ దారుణానికి ఒడిగట్టింది. కోడలిని గొంతు నులిమి ప్రాణాలు తీసింది. మృతురాలిని 28 యేళ్ల అజ్మీరా బేగంగా గుర్తించారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ నగరానికి చెందిన ఫర్జానా అనే మహిళ.. తన కోడలిని టీ అడ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అత్త ఫర్జానా... కోడలి వెంట వంటింట్లోకి వెళ్లి చున్నీని వెనుక నుంచి కోడలి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
 
అత్తాకోడళ్ళ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫర్జానా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments