Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు పూటుగా మద్యం తాగించి ఆపై అతడి భార్యపై అత్యాచారం - హత్య

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (17:40 IST)
హైదరాబాద్ నగరంలోని మరో దారుణం వెలుగు చూసింది. హయత్ నగర్‌లో ఓ వ్యక్తికి కొందరు మద్యం తాగించి అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తారామతి పేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మంగళవారం ఇద్దరు వ్యక్తులు పీకల వరకు మద్యం తాగించారు. అతిగా మద్యం సేవించడంతో అతను స్పృహ కోల్పోయాడు. 
 
ఆ తర్వాత అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. పిమ్మట అతని భార్యపై ఈ ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం జరిగిన ఘోరం తెలుసుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు... సురేశ్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments