Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్, వీడియో తీసి...

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (21:28 IST)
పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాలూకు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసారు. హైదరాబాదు లోని హయత్ నగర్ శివారు ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. 
 
ఆగస్టులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు, ఆ దారుణాన్ని వీడియో తీసారు. ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ మరో పది రోజుల తర్వాత అఘాయిత్యం చేసారు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిందితులు షేర్ చేసారు. విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా మైనర్లు కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం