Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటింగుల పేరుతో సీఈవో వక్రబుద్ధి... ఉద్యోగిని ఫిర్యాదు...

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (09:09 IST)
మీటింగుల పేరుతో ఓ సీఈవో తనలోని వక్రబుద్ధిని ప్రదర్శించాడు. అతని చేష్టలను భరించలేని ఓ ఉద్యోగిని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ యువతి అమీర్‌పేటలోని ఓ కంపెనీలో హెచ్ఆర్ అండ్ లీగల్ మేనేజరుగా పనిచేస్తుంది. అమెరికాలో అంటున్న ఏద కంపెనీ సీఈవో తొండెపుచంద్రతో జూమ్ మీటింగ్‌లో పాల్గొంటూ వచ్చేది. ఈ సమావేశాల్లోనే ఆయన అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 
 
ఈ నేపథ్యంలో గత యేడాది డిసెంబరు నెలలో అమెరికా నుంచి నగరానికి చెందిన చంద్ర.. జనవరి నెల 23వ తేదీన అమీర్‌పేటలోని కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయగా, ఆ యువతి పాల్గొంది. అపుడు ఆమెను వేధించాడు. జనవరి 2వ తేదీన నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌కు పిలిపించి తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. పైగా, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. జీతంతో పాటు ఇతర పత్రాలు ఇవ్వాలని కోరింది. కానీ, ఆమె కోరికను చంద్ర తిరస్కరించి, మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments