Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్లు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (15:40 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, సైదాబాద్‌లో ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ కుర్రోళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురి వయసు 16, 11, 9 యేళ్లుగా ఉన్నాయి. వీరంతా కలిసి ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే, సైదాబాద్‌లో ఉంటున్న ఓ దంపతులకు ఆరు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోజూ ఉపాధి కోసం కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తుంటారు. 
 
అలాగే, ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉదయం అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వస్తుంటారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా పెద్దమ్మాయి జ్వరంతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటుంది. చిన్నపాప ఒక్కతే అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి వచ్చేది. అయితే, ఆ పాప టీవీ చూసేందుకు పొరిగింటికి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు మైనర్లు ఆ బాలికను భవనంమీదకు పిలిచి లైంగికదాడికి తెగబడ్డారు. 
 
ఆ తర్వాత ఆ బాలిక రోదిస్తూ ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో అసలు విషయం వెల్లడించింది. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ముగ్గురు పోలీసులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments