Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:13 IST)
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి తారాస్థాయికి వెళ్లడంతో ఇక తన భర్తతో కలిసి బ్రతకడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న భార్య విడాకుల కోసం కోర్టులో పిటీషన్ వేసింది. తనపై భార్య ఫిర్యాదు చేయడంతో రగిలిపోయాడు భర్త. తన స్నేహితులు ముగ్గుర్ని వెంటబెట్టుకుని వెళ్లి వారితో అత్యాచారం చేయించాడు.
 
పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథి జిల్లాలో బజార్ శుక్లా పోలీసు స్టేషను పరిధిలో ఓ వివాహిత భర్తతో గొడవల కారణంగా విడాకులకు దరఖాస్తు పెట్టుకుంది. భార్య తనపై ఫిర్యాదు చేసిందన్న ఆగ్రహంతో ఆమె భర్త ఈ నెల 24న తన ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకుని భార్య వుంటున్న ఇంటికి వెళ్లాడు.
 
ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కతే ఒంటరిగా వుండటంతో దాడి చేసారు. ఆ తర్వాత ఆమెపై తన స్నేహితుడితో అత్యాచారం చేయించాడు. తనకు నరకం చూపించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను పెట్రోల్ పోసి తగలపెట్టేందుకు ప్రయత్నించారనీ, తను గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారని వివరించింది.
 
ఐతే ఆమె ఫిర్యాదును స్థానిక పోలీసులు పట్టించుకోలేదనీ, చివరికి అమేథీ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా వారు స్పందించారని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments