Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:13 IST)
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి తారాస్థాయికి వెళ్లడంతో ఇక తన భర్తతో కలిసి బ్రతకడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న భార్య విడాకుల కోసం కోర్టులో పిటీషన్ వేసింది. తనపై భార్య ఫిర్యాదు చేయడంతో రగిలిపోయాడు భర్త. తన స్నేహితులు ముగ్గుర్ని వెంటబెట్టుకుని వెళ్లి వారితో అత్యాచారం చేయించాడు.
 
పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథి జిల్లాలో బజార్ శుక్లా పోలీసు స్టేషను పరిధిలో ఓ వివాహిత భర్తతో గొడవల కారణంగా విడాకులకు దరఖాస్తు పెట్టుకుంది. భార్య తనపై ఫిర్యాదు చేసిందన్న ఆగ్రహంతో ఆమె భర్త ఈ నెల 24న తన ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకుని భార్య వుంటున్న ఇంటికి వెళ్లాడు.
 
ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కతే ఒంటరిగా వుండటంతో దాడి చేసారు. ఆ తర్వాత ఆమెపై తన స్నేహితుడితో అత్యాచారం చేయించాడు. తనకు నరకం చూపించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను పెట్రోల్ పోసి తగలపెట్టేందుకు ప్రయత్నించారనీ, తను గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారని వివరించింది.
 
ఐతే ఆమె ఫిర్యాదును స్థానిక పోలీసులు పట్టించుకోలేదనీ, చివరికి అమేథీ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా వారు స్పందించారని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments