ఐదుగురి మహిళలతో భర్త వివాహేతర సంబంధం, భార్య కూడా అలా చేయడంతో...

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (22:38 IST)
పెళ్ళయి సంవత్సరమే అయ్యింది. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అయితే పిల్లలు లేరు. భర్త ప్రభుత్వం ఉద్యోగం. భార్య ఇంటి పట్టునే వుండేది. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కొందరు మహిళలను లొంగదీసుకున్నాడు భర్త. ఇలా ఒకరిద్దరు కాదు ఐదుగురితో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. కానీ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

 
కర్నూలు జిల్లా వెల్దురద్ది మండలం గువలకుంట్ల ప్రాంతం. సుధాకర్, బాలలక్ష్మీదేవిలకు సంవత్సరం క్రితమే వివాహం జరిగింది. సుధాకర్ సచివాలయ సంక్షేమ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అందుకే కావాల్సినంత కట్నం ఇచ్చి పెళ్ళి చేశారు.

 
అయితే పెళ్ళయిన తరువాత పిల్లలు కలుగలేదు. దీంతో పాటు ఇద్దరి మధ్య మనస్పర్థలు తరచూ వచ్చేవి. దీంతో సుధాకర్ తనకున్న పరిచయాలతో పెళ్ళయి భర్తలను వదిలేసిన మహిళలపై మోజు పెంచుకున్నాడు. ఇలా ఐదుగురితో వివాహేతర సంబంధాన్నే పెట్టేసుకున్నాడు. 

 
ఈ వ్యవహారం కాస్త భార్యకు తెలిసింది. ఇలా చేయొద్దని ప్రాధేయపడింది. అయినా వినిపించుకోలేదు. తను కూడా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటానని బెదిరించింది. దీంతో మనస్థాపానికి గురయ్యాడు భర్త. ఇంట్లో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్ళిపోగా.. భార్య ఎవరితోనో వెళ్ళిపోతోందన్న అనుమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments