Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ అరెస్టు

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (11:11 IST)
తన వద్ద చదువుకునే పలువురు బాలబాలికలను వేధించిన వ్యవహారంలో ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జింద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో గత ఐదు రోజులుగా పరారీలో ఉన్న అతన్ని పోలీసుల ప్రత్యేక బృందం అరెస్టు చేసినట్టు డిప్యూటీ ఎస్పీ అమిత్ కుమార్ భాటియా వెల్లడించారు. అరెస్టు అనంతరం జింద్ జిల్లా కోర్టు ముందు హాజరుపరుస్తామని, తదుపరి విచారణ నిమిత్తం పోలీసుల రిమాండ్‌కు తీసుకుంటామని వెల్లడించారు. 
 
కాగా, ఇటీవల హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ జింద్ జిల్లాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాఠశాలలోని 60 మంది విద్యార్థినులు కూడా తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని చెప్పారు. 
 
వారిలో 50 మంది ప్రిన్సిపాల్ వేధిస్తున్నట్టు పేర్కొనగా మరో పది మంది అందుకు సాక్ష్యంగా రాశారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా వెల్లడించారు. ఫిర్యాదు మేరకు అందరూ మైనర్లేనని రేణు భాటియా తెలిపారు. ఈ ఘటన అనంతరం ప్రభుత్వం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు అతనిపై కేసు నమోదు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం