రాజస్థాన్‌లో దారుణం: 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధంతో...

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (13:37 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన తర్వాత బాలిక ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధాలను చొప్పించి తీవ్రంగా గాయపరిచారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్ లోని ఆళ్వారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమె ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధాలను చొప్పించి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత ఆమెను తిజారా కల్వర్ట్ వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

 
అపస్మారక స్థితిలో వున్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. ఐతే అంతర్భాగాలకు తీవ్రంగా గాయాలు కావడంతో రక్తస్రావం అధికమైంది. అందువల్ల ఆమెను జైపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం