Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం: 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధంతో...

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (13:37 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన తర్వాత బాలిక ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధాలను చొప్పించి తీవ్రంగా గాయపరిచారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్ లోని ఆళ్వారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమె ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధాలను చొప్పించి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత ఆమెను తిజారా కల్వర్ట్ వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

 
అపస్మారక స్థితిలో వున్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. ఐతే అంతర్భాగాలకు తీవ్రంగా గాయాలు కావడంతో రక్తస్రావం అధికమైంది. అందువల్ల ఆమెను జైపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం