Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో సరసాలు.. అడ్డుగా వున్న భర్తను హత్య చేయించిన ఎస్ఐ భార్య

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:00 IST)
వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు పెరుగుతున్నాయి. తాజాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మాజీ పోలీస్ కానిస్టేబుల్ కిరాయి గుండాలతో హత్యచేయించిన ఘటన తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. కిరాయి గుండాలతో మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను అతని భార్య ఎస్ఐ ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి, ఊత్తంగరై జిల్లా కల్లాలికి చెందిన సెంథిల్ కుమార్ (48) పోలీస్ కానిస్టేబుల్. ఇతని భార్య చిత్ర ఎస్ఐ. ఈ ఏడాది సెప్టెంబర్ 16న సెంథిల్ కుమార్ కనిపించకుండా పోయాడు. 
 
పోలీసుల విచారణ మేరకు భార్య ఎస్ఐ బాగోతం బయటపడింది. తన వివాహేతర సంబంధానికి సెంథిల్ అడ్డుగా వున్నాడని చిత్ర భర్తను కిరాయి ముఠాతో హత్య చేయించినట్లు తేలింది. ఈ ఘటనలో ఆమెతో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో వున్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments