Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: మటన్ కత్తితో రెండు ముక్కలు చేశారు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:34 IST)
కృష్ణా జిల్లాలో వళ్లు గగుర్పొడిచే దారుణం జరిగింది. వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న కోపంతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఓ వ్యక్తిని మటన్ కత్తి తీసుకుని అతి దారుణంగా రెండు ముక్కలుగా నరికి చంపారు. ఆ తర్వాత ఆ శరీర భాగాలను చల్లపల్లి కెనాల్ లో పడేశారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పమిడిముక్కల మండలం అగినిపర్రుకి చెందిన మటన్ వ్యాపారి ఏడుకొండలు తన కుమారుడితో కలిసి సహచర వ్యాపారి నాంచారయ్యను రెండు ముక్కలుగా నరికి చంపేశారు. ఆ తర్వాత ఆ శవాన్ని కాలువలో తొక్కేశారు.
 
నాంచారయ్య ఆచూకి తెలియకపోవడంతో అతడి సోదరుడి కుమారుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసి శవాన్ని తొక్కేసిన స్థలం వివరం చెప్పారు. కాగా ఈ హత్యకు కారణాలు ఏమిటన్నది ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments