Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: మటన్ కత్తితో రెండు ముక్కలు చేశారు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:34 IST)
కృష్ణా జిల్లాలో వళ్లు గగుర్పొడిచే దారుణం జరిగింది. వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న కోపంతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఓ వ్యక్తిని మటన్ కత్తి తీసుకుని అతి దారుణంగా రెండు ముక్కలుగా నరికి చంపారు. ఆ తర్వాత ఆ శరీర భాగాలను చల్లపల్లి కెనాల్ లో పడేశారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పమిడిముక్కల మండలం అగినిపర్రుకి చెందిన మటన్ వ్యాపారి ఏడుకొండలు తన కుమారుడితో కలిసి సహచర వ్యాపారి నాంచారయ్యను రెండు ముక్కలుగా నరికి చంపేశారు. ఆ తర్వాత ఆ శవాన్ని కాలువలో తొక్కేశారు.
 
నాంచారయ్య ఆచూకి తెలియకపోవడంతో అతడి సోదరుడి కుమారుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసి శవాన్ని తొక్కేసిన స్థలం వివరం చెప్పారు. కాగా ఈ హత్యకు కారణాలు ఏమిటన్నది ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments