ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:01 IST)
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి ఓ వృద్దురాలు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మారెమ్మ (70)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు., 
 
ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ మెట్రో స్టేషన్‌లోకి సాటి ప్రయాణికులతో పాటు ప్రవేశించిన వృద్ధురాలు ఆకస్మికంగా కిందికు దూకేసింది. పైనుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువగా కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి ప్రయాణికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మారెమ్మ ఆత్మహత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు సనత్ నగర్ పోలీసులకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments