Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:01 IST)
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి ఓ వృద్దురాలు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మారెమ్మ (70)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు., 
 
ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ మెట్రో స్టేషన్‌లోకి సాటి ప్రయాణికులతో పాటు ప్రవేశించిన వృద్ధురాలు ఆకస్మికంగా కిందికు దూకేసింది. పైనుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువగా కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి ప్రయాణికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మారెమ్మ ఆత్మహత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు సనత్ నగర్ పోలీసులకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments