బాలిక గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు...

ఠాగూర్
బుధవారం, 1 అక్టోబరు 2025 (14:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని సామర్లకోట మండలం పనసపాడులో ఓ యువకుడు 17 యేళ్ల బాలిక గొంతు కోసి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, అశోక్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 
 
మంగళవారం అర్థరాత్రి పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుకానీ.. బ్లేడుతో ఆ బాలిక గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత తాను కూడా రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments