Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేట చెరువులో రెండు మృతదేహాలు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట చెరువులో రెండు మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 
 
జిల్లాలోని సద్దుల చెరువులో ఈ రెండు మృతదేహాలు కనిపించాయి. చెరువులో వేరువేరు ప్రాంతాల్లో ఒక మహిళ, ఒక వ్యక్తి మృతదేహాలను గుర్తించారు. వాటిని బయటకు తీసుకొచ్చి ఆనవాలు పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
ఈ ఇద్దరు కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడివిడిగా ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments