Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ రూరల్ బోట్ క్లబ్‌లో శ‌వం... హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా?

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (13:02 IST)
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ బోట్ క్లబ్ లో గుర్తు తెలియని యువకుడి మృత దేహం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ యువ‌కుడు బోట్ క్ల‌బ్ కొల‌నులో దిగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా?  లేక ఎవ‌రైనా హ‌త్య చేసి, యువ‌కుడి శ‌వాన్ని ఇక్క‌డ ప‌డేశార‌నేది అనుమానాస్ప‌దంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన సర్పవరం పోలీసులు ఈ కేసు కూపీ లాగుతున్నారు.
 
మృతి చెందిన యువకుడు ఎ.సూర్యశ్రీ పణి ప్రశాంత్ అని, అత‌ని వ‌య‌సు కేవ‌లం 15 సంవ‌త్స‌రాలుగా ప్రాథ‌మికంగా గుర్తించారు. రెండు రోజులు క్రితం సర్పవరం పోలీస్ స్టేషన్ లో సూర్యశ్రీ పణి ప్రశాంత్ అనే యువకుడు కనిపించడం లేదు అని పిర్యాదు అందింది. త‌మ కుమారుడు క‌నిపించ‌డం లేద‌ని యువ‌కుడి తల్లితండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అయితే, ఇది హ‌త్య లేక ఆత్మహత్య అనే కోణం లో విచారణ చేపట్టిన సర్పవరం పోలీసులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments