Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో క్రైం రేటు తగ్గింది, కానీ హత్యలు కిడ్నాప్‌లు మాత్రం: ఎస్పీ అప్పలనాయుడు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (20:47 IST)
గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో క్రైమ్ రేటును తగ్గించామన్నారు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు.

 
2021 సంవత్సరంలో సమిష్టిగా పనిచేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అయితే కిడ్నాప్, హత్యలు మాత్రం నగరంలో గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయని స్పష్టం చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదన్నారు. 

 
అలాగే తిరుపతిలో డిసెంబర్ 31, జనవరి 1న ఆంక్షలు అమల్లో ఉంటాయని.. అర్థరాత్రి పార్టీలకు, ఈవెంట్లకు అనుమతి లేదన్నారు. మద్యం షాపులకు, బార్లకు సమయం పొడిగింపు లేదని.. మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం చేసినా, ఫ్లై ఓవర్, బైపాస్ రోడ్లపై రేసింగ్‌లు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికి వారు ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments