Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైత్ర హత్యాచారం నిందితుడు రాజుది ఆత్మహత్యా? ఎన్‌కౌంటరా? నెటిజన్స్ ఏమంటున్నారో చూడండి

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:13 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
ఆరేళ్ల బాలిక చైత్ర హత్యాచార నిందితుడు రాజు కోసం గ‌త వారం రోజులుగా తెలంగాణా పోలీసులు వెతుకుతున్నారు. ఐతే అతడు చివ‌రికి రైలు ప‌ట్టాల‌పై శ‌వ‌మై తేలాడు. సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృత దేహం కనిపించింది.
 
 
చిన్నారిపై అమానుషంగా హ‌త్యాచారం చేసిన రాజు క‌నిపిస్తే, ఆచూకీ అందిస్తే, 10 ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌హుమ‌తిని కూడా తెలంగాణా పోలీసులు ప్ర‌కటించారు. మరోప‌క్క రాజుని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని ప్ర‌జా సంఘాలు, చిన్నారి బంధువులు డిమాండు చేసారు. ఈ ద‌శ‌లో రాజు ప్రాణాల‌తో దొరికి ఉంటే, పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యేది. కానీ, నిందితుడు రైలు ప‌ట్టాల‌పై శవ‌మై క‌నిపించ‌డంతో పోలీసులు ఆత్మ‌హ‌త్య‌ కేసు న‌మోదు చేస్తున్నారు.
 
ఐతే సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. శభాష్ తెలంగాణ పోలీస్, బ్రహ్మాండంగా పనిచేసారని కొందరు అంటుంటే, తెలంగాణలో అత్యాచారం చేసినవాడికి శిక్ష వెంటనే పడిపోతుంది మరొకరు కామెంట్ చేసారు. మొత్తమ్మీద నిందితుడిది ఎన్‌కౌంటరా అనే కోణంలో మాట్లాడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments