Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ ఫెయిల్: తండ్రి ద్విచక్ర వాహనం నడుపుతుండగా ఉప్పుటేరులో దూకేసాడు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (10:06 IST)
బీటెక్ ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం నాడు కాకినాడ జగన్నాథపురంలో జరిగింది.

 
వివరాలు చూస్తే... కాకినాడకు చెందిన వెంకట రమణ కుమారుడు దుర్గాప్రసాద్ బీటెక్ కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. ఇక అప్పట్నుంచి తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. అతడి స్థితిని గమనించిన తండ్రి మానసిక వైద్య నిపుణుడి వద్దకు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాడు.

 
ఈ క్రమంలో సోమవారం రాత్రి కుమారుడు దుర్గాప్రసాద్ ను ద్విచక్రవాహనంపై తీసుకుని వస్తుండగా ఉప్పుటేరు వంతెన రాగానే అకస్మాత్తుగా అతడు ఉప్పుటేరులో దూకేసాడు. దీనితో తండ్రి వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఐతే ఇప్పటివరకూ అతడి ఆచూకి లభ్యంకాలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments