Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (11:46 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. 14 రోజుల పసికందును కసాయి తండ్రి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని చెత్తకుప్పలో పడేశాడు. సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ భవనంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. 14 రోజుల క్రితం ఆయనకు అమ్మాయి పుట్టింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జగత్ తన కుమార్తెను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని టోలీచౌకీలోని చెత్తకుప్పలో పడేసి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్‌స్పెక్టర్‌కు తెలిపాడు.
 
ఈ దారుణాన్ని గమనించిన నిందితుడి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింద. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు ఇంత దారుణానికి పాల్పడటానికి గల కారణాలను వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments