Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరా ఫతేహికి బిఎండబ్ల్యు కారు, జాక్వెలిన్‌కు రూ. 10 కోట్లు: విచారణలో ఆర్థిక నేరగాడు సుకేష్

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:02 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగులకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర రూ. 200 కోట్లు వసూలు చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

 
ఆ 200 కోట్లు ఏం చేసాడన్న దానిపై ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం సుకేశ్‌ను ప్రశ్నించింది. ఈ దర్యాప్తులో అతడు పలువురు ప్రముఖుల పేర్లు చెప్పినట్లు తెలిసింది. వారితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కూడా ఇతడికి సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించింది. దీనితో నోరా ఫతేహిని పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణలో డిసెంబరు 12, 2020 వరకూ సుకేశ్ ఎవరో తనకు తెలియదని నోరా వెల్లడించింది. ఐతే ఈ నటికి తను బీఎండబ్ల్యు కారు బహుమతిగా ఇచ్చినట్లు సుకేశ్ పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. కానీ కారును తిరిగి అతడికి ఇచ్చేసినట్లు నోరా విచారణలో తెలియజేసింది.

 
మరోవైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి రూ 10 కోట్ల విలువైన బహుమతులు సుకేశ్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనితో ఆమెకి కూడా నోటీసులు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments