నోరా ఫతేహికి బిఎండబ్ల్యు కారు, జాక్వెలిన్‌కు రూ. 10 కోట్లు: విచారణలో ఆర్థిక నేరగాడు సుకేష్

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:02 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగులకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర రూ. 200 కోట్లు వసూలు చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

 
ఆ 200 కోట్లు ఏం చేసాడన్న దానిపై ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం సుకేశ్‌ను ప్రశ్నించింది. ఈ దర్యాప్తులో అతడు పలువురు ప్రముఖుల పేర్లు చెప్పినట్లు తెలిసింది. వారితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కూడా ఇతడికి సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించింది. దీనితో నోరా ఫతేహిని పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణలో డిసెంబరు 12, 2020 వరకూ సుకేశ్ ఎవరో తనకు తెలియదని నోరా వెల్లడించింది. ఐతే ఈ నటికి తను బీఎండబ్ల్యు కారు బహుమతిగా ఇచ్చినట్లు సుకేశ్ పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. కానీ కారును తిరిగి అతడికి ఇచ్చేసినట్లు నోరా విచారణలో తెలియజేసింది.

 
మరోవైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి రూ 10 కోట్ల విలువైన బహుమతులు సుకేశ్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనితో ఆమెకి కూడా నోటీసులు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments