Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో దారుణం - కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (08:57 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికను బస్సులోనే వదిలి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఈ కేసులో డ్రైవర్, కండక్టర్, క్లీనర్‌తో పాటు మొత్త నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు కథనం మేరకు.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో ఈ నెల 17వ తేదీన బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తుంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన బస్సు డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలని అడగ్గా బెట్టయ్యకు వెళ్లాలని ఆ బాలిక చెప్పింది. 
 
తమ బస్సు అటే వెళుతుందని చెప్పడంతో డ్రైవర్ మాటలు నమ్మిన బాలిక బస్సు ఎక్కింది. కొంతదూరం వెళ్లిన తర్వాత మత్తు మందు కలిపిన శీతలపానీయం ఆ బాలికకు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తమ పని పూర్తయిన తర్వాత బస్సును రోడ్డు పక్కన ఆపి డోర్లు లాక్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ బాలికకు స్పృహలోకి వచ్చి అటుగా వెళుతున్న వారి సాయంతో బయటపడింది.
 
బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments