Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో దారుణం - కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (08:57 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికను బస్సులోనే వదిలి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఈ కేసులో డ్రైవర్, కండక్టర్, క్లీనర్‌తో పాటు మొత్త నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు కథనం మేరకు.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో ఈ నెల 17వ తేదీన బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తుంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన బస్సు డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలని అడగ్గా బెట్టయ్యకు వెళ్లాలని ఆ బాలిక చెప్పింది. 
 
తమ బస్సు అటే వెళుతుందని చెప్పడంతో డ్రైవర్ మాటలు నమ్మిన బాలిక బస్సు ఎక్కింది. కొంతదూరం వెళ్లిన తర్వాత మత్తు మందు కలిపిన శీతలపానీయం ఆ బాలికకు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తమ పని పూర్తయిన తర్వాత బస్సును రోడ్డు పక్కన ఆపి డోర్లు లాక్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ బాలికకు స్పృహలోకి వచ్చి అటుగా వెళుతున్న వారి సాయంతో బయటపడింది.
 
బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments