Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోడ్రైవర్లు ఘాతుకం, 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (22:35 IST)
గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. కొందరు ఆటోడ్రైవర్లు 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సైదాబాద్ పరిధిలోని సంతోష్ నగర్‌లో 20 ఏళ్ల యువతిని కొందరు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసారు. ఆ తర్వాత ఆమెను పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసారు. తనపై జరిగిన అఘాయిత్యంపై యువతి సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు చెప్పిన ప్రాంతంలో సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం