Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోడ్రైవర్లు ఘాతుకం, 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (22:35 IST)
గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. కొందరు ఆటోడ్రైవర్లు 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సైదాబాద్ పరిధిలోని సంతోష్ నగర్‌లో 20 ఏళ్ల యువతిని కొందరు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసారు. ఆ తర్వాత ఆమెను పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసారు. తనపై జరిగిన అఘాయిత్యంపై యువతి సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు చెప్పిన ప్రాంతంలో సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం