Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒక్కదాన్నే వంటరిగా వున్నా, వచ్చేయమంటూ ప్రియుడికి ఫోన్, అర్థరాత్రివేళ....

Webdunia
శనివారం, 2 జులై 2022 (12:36 IST)
హైరాబాదులోని ఘటకేసర్ పరిధిలో ఓ యువకుడిని నమ్మించి అతడిని ఇంటికి రప్పించి దాడి చేసి డబ్బు దోచుకున్న ఘటన జరిగింది. పూర్తి వివరాలు చూస్తే... భద్రాద్రి కొత్తకూడెం పాల్వంచ మండలం పరిధిలో నివాసముండే వంశీ అతడి భార్య రోజాతో పాటు ఆమె సోదరి దేవి ఘటకేసర్ లోని పోచారంలో వుంటున్నారు. ఇక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వర్మ అనే వ్యక్తితో పరిచయమైంది.

 
వీరంతా బయటకు వెళ్లినప్పుడు మియాపూర్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తన ప్రియుడికి ఫోన్ చేసింది రోజా. ఇంట్లో తను ఒక్కదాన్నే వున్నాననీ, కుటుంబ సభ్యులు భీమవరానికి వెళ్లారని చెప్పింది. దాంతో అతడు నేరుగా రోజా వద్దకు వచ్చాడు. ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు.


ఐతే అర్థరాత్రి వేళ వంశీ, వర్మ, దేవి ముగ్గురు ఇంటికి వచ్చారు. తలుపు తట్టగానే రోజాతో పాటు ఆమె ప్రియుడు కంటబడ్డాడు. అంతే అతడికి దేహశుద్ధి చేసి బెదిరించి పంపారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు చేరవేయడంతో కేసు నమోదు చేసుకున్న విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments