Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒక్కదాన్నే వంటరిగా వున్నా, వచ్చేయమంటూ ప్రియుడికి ఫోన్, అర్థరాత్రివేళ....

Webdunia
శనివారం, 2 జులై 2022 (12:36 IST)
హైరాబాదులోని ఘటకేసర్ పరిధిలో ఓ యువకుడిని నమ్మించి అతడిని ఇంటికి రప్పించి దాడి చేసి డబ్బు దోచుకున్న ఘటన జరిగింది. పూర్తి వివరాలు చూస్తే... భద్రాద్రి కొత్తకూడెం పాల్వంచ మండలం పరిధిలో నివాసముండే వంశీ అతడి భార్య రోజాతో పాటు ఆమె సోదరి దేవి ఘటకేసర్ లోని పోచారంలో వుంటున్నారు. ఇక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వర్మ అనే వ్యక్తితో పరిచయమైంది.

 
వీరంతా బయటకు వెళ్లినప్పుడు మియాపూర్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తన ప్రియుడికి ఫోన్ చేసింది రోజా. ఇంట్లో తను ఒక్కదాన్నే వున్నాననీ, కుటుంబ సభ్యులు భీమవరానికి వెళ్లారని చెప్పింది. దాంతో అతడు నేరుగా రోజా వద్దకు వచ్చాడు. ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు.


ఐతే అర్థరాత్రి వేళ వంశీ, వర్మ, దేవి ముగ్గురు ఇంటికి వచ్చారు. తలుపు తట్టగానే రోజాతో పాటు ఆమె ప్రియుడు కంటబడ్డాడు. అంతే అతడికి దేహశుద్ధి చేసి బెదిరించి పంపారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు చేరవేయడంతో కేసు నమోదు చేసుకున్న విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments