Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒక్కదాన్నే వంటరిగా వున్నా, వచ్చేయమంటూ ప్రియుడికి ఫోన్, అర్థరాత్రివేళ....

Webdunia
శనివారం, 2 జులై 2022 (12:36 IST)
హైరాబాదులోని ఘటకేసర్ పరిధిలో ఓ యువకుడిని నమ్మించి అతడిని ఇంటికి రప్పించి దాడి చేసి డబ్బు దోచుకున్న ఘటన జరిగింది. పూర్తి వివరాలు చూస్తే... భద్రాద్రి కొత్తకూడెం పాల్వంచ మండలం పరిధిలో నివాసముండే వంశీ అతడి భార్య రోజాతో పాటు ఆమె సోదరి దేవి ఘటకేసర్ లోని పోచారంలో వుంటున్నారు. ఇక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వర్మ అనే వ్యక్తితో పరిచయమైంది.

 
వీరంతా బయటకు వెళ్లినప్పుడు మియాపూర్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తన ప్రియుడికి ఫోన్ చేసింది రోజా. ఇంట్లో తను ఒక్కదాన్నే వున్నాననీ, కుటుంబ సభ్యులు భీమవరానికి వెళ్లారని చెప్పింది. దాంతో అతడు నేరుగా రోజా వద్దకు వచ్చాడు. ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు.


ఐతే అర్థరాత్రి వేళ వంశీ, వర్మ, దేవి ముగ్గురు ఇంటికి వచ్చారు. తలుపు తట్టగానే రోజాతో పాటు ఆమె ప్రియుడు కంటబడ్డాడు. అంతే అతడికి దేహశుద్ధి చేసి బెదిరించి పంపారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు చేరవేయడంతో కేసు నమోదు చేసుకున్న విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments