Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ సిద్ధార్థ కాలేజీ యువతి యువతి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (16:32 IST)
విజయవాడలోని కృష్ణలంక రణదివే నగరులో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం రేపుతుంది. మృతురాలు విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేసుంది. ఆమె పేరు ప్రత్యూష. వయసు 22 యేళ్లు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రదిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకున్నారు. 
 
మృతదేహాం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు. కన్నకుమార్తె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడాన్ని ప్రత్యూష తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఏమాత్రం తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments