Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు స్నేహితుడే కదా అని చేరదీస్తే అత్యాచారం చేశాడు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (19:15 IST)
స్నేహితుడి తల్లిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. కొడుకు స్నేహితుడిని ఆమె కొడుకుతో సమానంగా చూసింది. అయితే అతడు మాత్రం అలా అనుకోలేదు. భర్త లేని ఆమెను తనవైపు తిప్పుకోవాలని చూశాడు. ఒప్పుకోకపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా నవైక్కుళంలో నివాసముంటున్న 44 సంవత్సరాల మహిళ భర్తను కోల్పోయింది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ మహిళ కొడుకు రాజేష్, ప్రదీప్‌లు ఇద్దరూ స్నేహితులే. ఎప్పుడూ కలిసే ఉండేవారు. కరోనా సమయంలోను ఇద్దరూ కలిసి ఉన్నారు. 
 
ఒకరంటే ఒకరికి ప్రాణం. దీంతో రాజేష్‌తో సమానంగా ప్రదీప్‌ను భావించింది మహిళ. కానీ ప్రదీప్ మాత్రం తనలోని కామాంధుడిని బయటపెట్టాడు. రెండురోజుల క్రితం ప్రదీప్, రాజేష్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే రాజేష్‌ను మరికొంతమంది స్నేహితులతో వాళ్ల ఇంటికి పంపించేశాడు ప్రదీప్. 
 
నేరుగా రాజేష్ ఇంటికి వచ్చి అతని తల్లితో బాధపడుతూ నీ కొడుకు ఎక్కువగా తాగి పడిపోయాడంటూ వెంటనే రావాలంటూ  చెప్పాడు. ప్రదీప్ అసలు స్వరూపం తెలియని ఆమె అతనితో పాటు వెళ్ళింది. బైక్ పైన తీసుకెళ్ళిన ప్రదీప్ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను వదిలి పారిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి మహిళ కొడుకు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments