Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయానికి మందు వేసుకుని నిద్రపోయింది, తెల్లారి లేవగానే తనపై రేప్ జరిగినట్లు తెలిసింది

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (16:12 IST)
ఆమె ఓ మహిళా అధికారిణి. శిక్షణలో భాగంగా ఆమెకి గాయాలయ్యాయి. దాంతో గాయాలు తగ్గేందుకు మాత్రలు తెచ్చుకుని వాటిని వేసుకుని పడుకుంది. గాఢంగా నిద్ర పట్టేసింది. తెల్లారాక నిద్ర లేచి చూస్తే తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుంది. తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్‌ లైంగిక దాడి చేశాడని ఆ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ మహిళా అధికారిణిని ట్రైనింగ్‌లో భాగంగా ఆటలు ఆడుతున్న సమయంలో గాయాలయ్యాయి. అవి తగ్గేందుకు మందులు వేసుకుని రాత్రివేళ పడుకుని నిద్రపోయారు. ఐతే నిద్ర లేచి చూస్తే తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుంది. దీనిపై పైఅధికారులకు రెండు వారాల క్రితం ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదంటూ బాధితురాలు ఆరోపిస్తుంది.
 
దీనితో ఆమె స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేసి అతడు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం