Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

ఐవీఆర్
సోమవారం, 12 మే 2025 (21:01 IST)
క్రూర జంతువు పెద్దపులి దాడిలో రాజస్థాన్ రాష్ట్రంలోని రణ్‌థంబోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రేంజర్ దేవంద్ర్ చౌదరి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం ఈ భీతావహ సంఘటన జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ జోన్ 3లోని యగ్యశాల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
 
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... ఫారెస్ట్ రేంజర్ రొటీన్ చెకింగులో భాగంగా చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతడికి ఎదురుగా పెద్దపులి వచ్చేసింది. వెంటనే అతడిపై దాడి చేసి తలను కొరుకుతూ ఆ తర్వాత మెడను కొరికేసి చంపేసింది. ఆ తర్వాత మృతదేహం వద్ద 20 నిమిషాల పాటు అలాగే వుండిపోయింది. ఈ దారుణాన్ని చూసినవారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజర్ మృతదేహం దగ్గర్నుంచి అతికష్టమ్మీద పెద్దపులిని తరిమేశారు. అనంతరం అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments