భర్త చనిపోయాడు, మరొకడితో పెళ్లంటే వద్దన్న పెద్దలు, అంతే కత్తి తీసుకుని...

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:08 IST)
అహ్మదాబాద్‌కు చెందిన షబానో అనే యువతికి 20 యేళ్ళకే వివాహం చేశారు పెద్దలు. మునవర్ ఖాన్ అనే మటన్ కొట్టు వ్యాపారి ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో అతను గత రెండు నెలల క్రితమే మృతి చెందాడు. 
 
ఈ క్రమంలో ఆ వివాహితతో ఇంటి పక్కనే వున్న సయ్యద్ అనే యువకుడితో కమిట్ అయ్యింది. పెళ్ళి కాకముందే అతనితో శారీరక సంబంధం వుండేది. అతనితోనే జీవితాంతం నడవాలనుకుంది. అయితే పెద్దలు ఒప్పుకోలేదు. సయ్యద్ మంచి వాడు కాదంటూ బంధువులు చెప్పుకొచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి ఇంట్లో నిద్రిస్తున్న తన కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడికి దిగింది. 
 
విచక్షణా రహితంగా వారిపై దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు కానీ షబానా మాత్రం కటాకటాల పాలైంది. ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments