Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 ఏళ్ల యువతి దారుణ హత్య, పెట్రోల్ పోసి తగులబెట్టారు

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (15:37 IST)
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు కొందరు 25 ఏళ్ల యువతిని హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. హైదరాబాద్-మెదక్ జాతీయ రహదారి పక్కనే సగం కాలిపోయిన స్థితిలో వున్న యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు తెలిపారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి ఒంటిపై కాషాయం రంగు టాప్, ఎరుపు లెగిన్ వున్నాయని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఈ ఆనవాళ్లను గుర్తించినా లేదంటే మిస్సింగ్ కేసు వున్నా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments