Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 ఏళ్ల యువతి దారుణ హత్య, పెట్రోల్ పోసి తగులబెట్టారు

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (15:37 IST)
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు కొందరు 25 ఏళ్ల యువతిని హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. హైదరాబాద్-మెదక్ జాతీయ రహదారి పక్కనే సగం కాలిపోయిన స్థితిలో వున్న యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు తెలిపారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి ఒంటిపై కాషాయం రంగు టాప్, ఎరుపు లెగిన్ వున్నాయని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఈ ఆనవాళ్లను గుర్తించినా లేదంటే మిస్సింగ్ కేసు వున్నా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments