Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తలు, కన్నబిడ్డలను కట్టేసి.. వారి కళ్లెదుటే మహిళలపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (12:20 IST)
హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో దారుణం జరిగింది. నలుగురు దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులైన భర్తలు, వారి పిల్లలను కట్టేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత వారి ఇంట్లో ఉన్న నగలు, నగదు దోచుకుని పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పానిపట్‌లోని ఓ ప్రాంతంలో మహిళా కూలీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. బుధవారం రాత్రి వారంతా వారి ఇంట్లోనే నిద్రపోతున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని దండగులు వారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వారి చేతుల్లో కత్తులు, ఇతర పదుపైన మారణాయుధాలు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు భయపడిపోయి నోరు మెపదలేదు. 
 
ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆ మహిళా కులీల కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత వారి కళ్లెదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత వారివద్ద ఉన్న డబ్బులు, నగదు దోచుకుని పారిపోయారు. ఈ ఘటన జిరగిన ఆ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఇలాంటి ఘటనే జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments