Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తలు, కన్నబిడ్డలను కట్టేసి.. వారి కళ్లెదుటే మహిళలపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (12:20 IST)
హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో దారుణం జరిగింది. నలుగురు దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులైన భర్తలు, వారి పిల్లలను కట్టేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత వారి ఇంట్లో ఉన్న నగలు, నగదు దోచుకుని పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పానిపట్‌లోని ఓ ప్రాంతంలో మహిళా కూలీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. బుధవారం రాత్రి వారంతా వారి ఇంట్లోనే నిద్రపోతున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని దండగులు వారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వారి చేతుల్లో కత్తులు, ఇతర పదుపైన మారణాయుధాలు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు భయపడిపోయి నోరు మెపదలేదు. 
 
ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆ మహిళా కులీల కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత వారి కళ్లెదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత వారివద్ద ఉన్న డబ్బులు, నగదు దోచుకుని పారిపోయారు. ఈ ఘటన జిరగిన ఆ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఇలాంటి ఘటనే జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి చిత్రంపై విమర్శలకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లోయింగ్ స్టేట్ మెంట్ !

శనివారాల్లో వైలెంట్ గా వుండే సూర్య కథే సరిపోదా శనివారం !

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments