సోషల్ మీడియాలో మహిళ పరిచయం.. ఆస్పత్రికి పిలిచి మరో ఇద్దరితో కలిసి వైద్యుడు రేప్

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (10:23 IST)
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళను ఆస్పత్రికి పిలిచిన వైద్యుడు.. మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆస్పత్రిలోనే అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీలో ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ ఆస్పత్రిలో పని చేసే ఓ వైద్యుడికి సోషల్ మీడియా ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలో పని చేసే మహిళా ఉపాధ్యాయురాలితో పరిచయమైంది. అలా ఏర్పడిన పరిచయం కాస్త చనువుగా మారింది. ఈ క్రమంలో ఓ సారి తన ఆస్పత్రికి రావాలంటూ ఆమెను వైద్యుడు కోరాడు. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. 
 
అక్కడ నుంచి ఆమెను ఓ హాస్టల్ గదికి తీసుకెళ్లిన ఆ వైద్యుడు.. మరో ఇద్దరు సహచర వైద్యులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 27వ తేదీన ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments