Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒకే ఒక్కడు'... ప్రపంచకప్‌లో వరుసగా 5 అర్థ సెంచరీలు కొట్టిన కెప్టెన్ కోహ్లీ...

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:20 IST)
విరాట్ కోహ్లీ ఇటీవలే 20 వేల పరుగుల మైలురాయి దాటి రికార్డు సృష్టించాడు. ఆదివారం ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డ్ సృష్టించాడు. రాహుల్ వికెట్ కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మతో కలిసి 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి 76 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
 
ఐతే ఈ పరుగులు చేయడం ద్వారా కోహ్లి సరికొత్త రికార్డును సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో ఇండియా నుంచి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అర్థ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 
 
మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై కేవలం 18 పరుగులకే ఔటయ్యాడు. ఐతే ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ అర్థ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాతో 82 పరుగులు, పాకిస్తాన్ పైన 77 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్ పైన 67 పరుగులు, వెస్టిండీస్ పైన 72 పరుగులు, ఇంగ్లాండ్ పైన 66 పరుగులు చేశాడు. ఈ ఫీట్ చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించాడు. ఐతే ఈ ఫీట్‌ను 2015 ప్రపంచకప్ పోటీల్లో స్టీవ్ స్మిత్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments