Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై కోహ్లీ.. కొత్తవాళ్లకు కంగారు వుంటుందట..

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (11:06 IST)
భారత్-పాకిస్థాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇండో-పాక్ మ్యాచ్‌లో తొలిసారి ఆడుతున్న ఆటగాళ్లకు కాస్త ఉద్విగ్నత.. కంగారు వుంటుందని కోహ్లీ తెలిపాడు.


కానీ కొందరు మాత్రం ఇండో-పాక్ మ్యాచ్‌ల్లోని ఒత్తిడి అధిగమిస్తూ రాణించగలరని.. కానీ తనతో పాటు కొందరు అనుభవజ్ఞులు పక్కా ప్రొఫెషనల్స్ అని, తమ నైపుణ్యాల ప్రదర్శనకు వేదికగా ఈ మ్యాచ్‌ను పరిగణిస్తామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ లో పాల్గొనడం గౌరవంగా భావిస్తామని కోహ్లీ చెప్పాడు. 
 
న్యూజిలాండ్‌తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ త్వరలో జరుగనుందని.. ఆ మ్యాచ్‌ను తమ టీమ్ సీరియస్‌గా తీసుకుందన్నాడు. అంతేగాకుండా పాకిస్థాన్ జట్టులోని కొత్త ఆటగాళ్లకు ఈ మ్యాచ్ కాస్త కంగారును పుట్టిస్తుందని.. ఇక ప్రొఫెషనల్స్‌కు ఆ పని వుండదని చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే.. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో కూడా అందరి దృష్టి దాయాదుల సమరంపైనే ఉంది. భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 16న లీగ్ మ్యాచ్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments