Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ సిక్సర్ల మోత ... ఎం.ఎస్.ధోనీ రికార్డు బ్రేక్...

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (16:56 IST)
టీమిండియా బ్యాట్సమన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ పైన ఆడుతున్న మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీనితో ధోనీ పేరిట వున్న సిక్సర్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. రోహిత్ శర్మ 5 సిక్సర్లు, 7 ఫోర్లతో 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. 
 
ఇకపోతే ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్సమన్లుగా విండీస్ బ్యాట్సమన్ గేల్, పాక్ ఆటగాడు ఆఫ్రిది, లంక బ్యాట్సమన్ జయసూర్యలు వున్నారు. వీరి తర్వాతి స్థానంలో రోహిత్ చేరాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments