Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఇలాగే స్ఫూర్తి రగుల్చుతుండాలి : జడేజా భావోద్వేగ ట్వీట్

Webdunia
గురువారం, 11 జులై 2019 (16:34 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ కప్ టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఈ టోర్నీ నుంచి వైదొలగింది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన కోహ్లీ సేన.. తుది అంకం మొదటి దశలో చేతులెత్తేసింది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ.. ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా, చివరి మ్యాచ్‌లో అద్భుత పోరాటం చేసిన రవీంద్ర జడేజాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
దీనిపై రవీంద్ర జడేజా భావోద్వేగంతో కూడిన ట్వీట్‌ చేశారు. ప్రతి పతనం తర్వాత పైకిలేవడం ఎలాగో క్రీడలు నాకు నేర్పాయి. ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించవద్దన్న దృక్పథం కూడా క్రీడల ద్వారానే అలవడింది. అపారమైన స్ఫూర్తిని కలిగించిన ప్రతి అభిమానికి థ్యాంక్స్ చెప్పడం చాలా అల్పమైన విషయం. మీ మద్దతుకు కృతజ్ఞతలు. మీరు ఇలాగే స్ఫూర్తి రగుల్చుతుండాలి. నా తుది శ్వాస వరకు అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాను అంటూ జడేజా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments