Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్ : బెంబేలెత్తిపోతున్న న్యూజిలాండ్.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (10:35 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం జరుగనుంది. మాంచెష్టర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని బ్రిటన్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో న్యూజిలాండ్ జట్టు బెంబేలెత్తిపోతోంది. 
 
మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డే వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కివీస్ ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు రెండు సార్లు ప్రపంచకప్ విజేత అయిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈనాటి మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది. ఇదే కివీస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. 
 
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు కారుమబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. టాస్ వేసే (2.30 గంటలు) సమయంలో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తెలిపింది. ఆ తర్వాత వర్షం ఆటంకం కలిగించకపోవచ్చని పేర్కొంది. అయితే మ్యాచ్ ఆసాంతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటన్నది కివీస్ ఆందోళన చెందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments