Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీ ఫైనల్ మ్యాచ్ : టపటపా పడిపోతున్న వికెట్లు... భారత్‌కు ఓటమి తప్పదా?

Webdunia
బుధవారం, 10 జులై 2019 (17:26 IST)
మాంచెష్టర్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతోంది. ఈ క్రమంలో జట్టు స్కోరు 71 పరుగుల వద్ద ఉండగా, రిషబ్ పంత్ వికెట్‌ను కోల్పోయింది. దీంతో 22.5 ఓవర్లలో 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 
 
అంతకుముందు 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్....5 పరుగులకే మూడు ప్రధానమైన వికెట్లను కోల్పోయింది. ఓపెరనర్లు, రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (1), కెప్టెన్ కోహ్లీ (1) చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత రిషబ్ పంత్‌తో జతకట్టిన హార్దిక్ పాండ్యా జట్టు ఇన్నింగ్స్ పునర్మించే బాధ్యతను తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో రిషబ్ పంత్ (32) భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద హెన్రీ బౌలింగ్‌లో నీషమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు 71 రన్స్. ప్రస్తుతం క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా, ధోనీలు క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ మూడు వికెట్లు తీయగా, బోల్ట్, సంత్నెర్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments