Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. కోహ్లీ అవుట్

Webdunia
మంగళవారం, 28 మే 2019 (17:21 IST)
వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్ ఇవాళ బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా భారత్ తన తొలి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. 
 
భారత్ రెండవ మ్యాచ్‌లో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. కేదార్ జాదవ్ ఇంకా ఫిట్‌గా లేడని కోహ్లీ తెలిపాడు. ఇంగ్లండ్ చేరుకున్న రెండు రోజుల్లోనే వార్మప్ మ్యాచ్ ఆడాల్సి వచ్చిందని, అందువల్లే సరిగా ఆడలేకపోయామని కోహ్లీ చెప్పాడు. కార్డిఫ్‌లోని సోషియా గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
 
ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. అర్ధశతకానికి చేరువలో ఉన్న కెప్టెన్‌ కోహ్లీ (46 బంతుల్లో ఐదు ఫోర్లతో 47 పరుగులు)ని సైఫుద్దీన్‌ చక్కటి యార్కర్‌తో బౌల్డ్‌చేశాడు. అంతకు ముందు ధావన్‌(1), రోహిత్‌శర్మ(19) తక్కువ పరుగులకే ఔటయ్యారు.

దీంతో టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌(13), విజయ్‌శంకర్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

తర్వాతి కథనం
Show comments