Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాను వదలని కరోనా రక్కసి.. ఆ ఇద్దరికి పాజిటివ్

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (19:10 IST)
Team India
శ్రీలంక పర్యటన ముగిసినా టీమిండియాను కరోనా వదలట్లేదు. మరో ఇద్దరు భారత క్రికెటర్లకు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం కృనాల్ పాండ్యాకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా తాజాగా లెగ్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్, స్పిన్ బౌలర్ కమ్ ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కరోనా బారిన పడ్డారు.
 
ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉన్న కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న కారణంగా వీరిద్దరికీ కరోనా సోకినట్లు తెలుస్తోంది. కృనాల్ పాండ్యాతో కాంటాక్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లు ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా వీరికి టెస్టులు నిర్వహించగా చాహల్, గౌతమ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.
 
శ్రీలంక పర్యటన ముగిసినా ఐసోలేషన్ లో ఉన్న చాహల్, గౌతమ్, కృనాల్ పాండ్యా ఇప్పట్లో భారత్ కు తిరిగిరారు. శ్రీలంకలో హెల్త్ ప్రోటోకాల్స్ ప్రకారం కరోనా సోకినా వారు తప్పకుండా పది రోజులు ఐసోలేషన్ లో ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

monkey: రూ.2లక్షల ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. (video)

Chittoor man snake bite పాములకు అతనంటే చాలా ఇష్టం.. 30ఏళ్లుగా కాటేస్తూనే వున్నాయి..

సీఐడీ కస్టడీకి పోసాని కృష్ణమురళి.. ఒక రోజు విచారణకు అనుమతి!

ప్రభుత్వ కొలువున్న వరుడు కావలెను .. నల్లగా ఉన్నా ఫర్వాలేదంటున్న యువతి (Video)

ఇన్‌స్టాఖాతాలో మైనర్ బాలికలకు గాలం ... ఆపై వ్యభిచారం.. ఎక్కడ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

Mad Square: ఇది మాడ్ కాదు మాడ్ మ్యాక్స్ అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి హుషారైన గీతం

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ! (Video)

తర్వాతి కథనం
Show comments