Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ నుండి పారిపోవాలనుకున్న యువరాజ్ సింగ్, ఏమైంది?

Webdunia
గురువారం, 14 మే 2020 (19:45 IST)
భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌లలో యువరాజ్‌ సింగ్ ఒకడు. భారత జట్టులో స్థిరమైన ఆటతీరును కనబరిచిన యువరాజ్, ఐపీయల్‌కి వచ్చేసరికి ఒక్కో ఏడాది ఒక్కో టీమ్‌లో దర్శనమిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఉన్న అన్ని జట్ల తరపున యూవీ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ వేలంపాట చరిత్రలో ఇప్పటివరకు యువీనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. 
 
అయితే ఐపీఎల్‌లో వేర్వేరు జట్లలో ఆడిన యువీ తన అనుభవం గురించి మాట్లాడుతూ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో గడిపిన సమయాన్ని ఆస్వాదించలేదని, అందుకే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుండి పారిపోవాలనుకున్నానని, తను ఆ జట్టులో ఉండటం యాజమాన్యానికి ఇష్టం లేదని, తాను అడిగింది ఏదీ వారు చేయలేదని, తాను జట్టులో ఉన్నప్పుడు కొనమని చెప్పిన ఆటగాళ్లను తాను జట్టులో నుంచి బయటకు వెళ్లిన తర్వాత కొన్నారని వాపోయాడు. 
 
అయితే తాను పంజాబ్‌ను ప్రేమిస్తున్నాను కాని వారు ఆ ఫ్రాంచైజీని నడిపే విధానం నచ్చలేదని యువరాజ్ తెలిపాడు. చివరగా యువీ 2018లో పంజాబ్ జట్టులో ఆడాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

తర్వాతి కథనం
Show comments