Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ : టాస్ గెలిచిన న్యూజిలాండ్

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (15:10 IST)
సౌతాంప్టన్ వేదికగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఏజీస్‌ బౌల్‌ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట పూర్తిగా రద్దు అయిన విషయం తెల్సిందే. శనివారం వర్షం పడకపోవడంతో మ్యాచ్‌ నిర్వహించేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.
 
భారత జట్టు: 
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రహానె, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, బుమ్రా
 
న్యూజిలాండ్‌:
టామ్‌ లాథమ్‌, డేవన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, హెన్రీ నికోల్స్‌, బీజే వాట్లింగ్‌, కోలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌, కైల్‌ జేమీసన్‌, నీల్‌ వాగ్నర్‌, టిమ్‌ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments