చాహల్ దెబ్బకు తుర్రుమని పారిపోయిన ధోనీ... (video)

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (09:48 IST)
భారత క్రికెట్ జట్టు యువస్నిన్నర్ యజ్వేంద్ర చాహల్. అతని దెబ్బకు భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పారిపోయాడు. అదీ కూడా అలా ఇలా కాదు.. తుర్రుమని మెరుపు వేగంతో పారిపోయి డ్రెస్సింగ్ రూమ్‌లో చేరిపోయాడు. ఇంతకు ఓ యువ బౌలర్ దెబ్బకు ధోనీ పారిపోవడానికిగల కారణం ఏంటో తెలుసుకుందాం. 
 
సాధారణంగా ఎలాంటి మీడియా సమావేశమైనా సరే, ఎంతటి క్లిష్టమైన ప్రశ్నకు అయినా సరే ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పే వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ. అలాంటి ధోమీ.. మీడియాను చూసి పారిపోయాడు. అదీ కూడా చాహల్ దెబ్బకు. 
 
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో భారత క్రికెట్ చివరి వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో టీమిండియా యువ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ తన 'చాహల్‌ టీవీ'తో మాట్లాడాల్సిందిగా ధోనీ ముందు మైక్‌ పెట్టాడు. 
 
ఇందుకు ధోనీ నిరాకరించాడు. అయినా, మాట్లాడాల్సిందేనంటూ చాహల్‌ బలవంతం చేయబోవడంతో, సరదాకో, సీరియ్‌సగానో తెలియదు గానీ.. ధోనీ అక్కడి నుంచి తప్పించుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌పైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

తర్వాతి కథనం
Show comments