వెస్టిండీస్ ఆనందం అలా వుంది..

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (11:59 IST)
వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేలకు పేస్ బౌలర్లు భువనేశ్వర్, జస్ ప్రీత్ బుమ్రాలను భారత జట్టు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిని జట్టులోకి తీసుకోవడంపై వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ స్పందించాడు. తమ బలాన్ని చూసి భారత్... తన ప్రధాన బౌలర్లను తిరిగి తీసుకొచ్చిందన్నాడు. 
 
తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు 320 పరుగులు సమర్పించుకున్నారని గుర్తు చేశాడు. ఆత్మరక్షణలో పడిన టీమిండియా, మరోసారి అదే పరిస్థితి రాకూడదన్న ఆలోచనలోనే భువి, బుమ్రాలను జట్టులోకి తీసుకు వచ్చిందని, వారిని తమ ఆటగాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరని అన్నాడు. 
 
కాగా టీమిండియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, తొలి వన్డేలో ఓటమి పాలై, రెండో వన్డేను విండీస్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో భారత జట్టు విశ్రాంతి ఇచ్చిన భువనేశ్వర్, బుమ్రా వంటి ప్రధాన బౌలర్లను తిరిగి జట్టులోకి తీసుకునేలా చేశామని, ఇది తమ విజయమేనని కోచ్ స్టువర్ట్ చెప్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments