Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్ ఆనందం అలా వుంది..

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (11:59 IST)
వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేలకు పేస్ బౌలర్లు భువనేశ్వర్, జస్ ప్రీత్ బుమ్రాలను భారత జట్టు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిని జట్టులోకి తీసుకోవడంపై వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ స్పందించాడు. తమ బలాన్ని చూసి భారత్... తన ప్రధాన బౌలర్లను తిరిగి తీసుకొచ్చిందన్నాడు. 
 
తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు 320 పరుగులు సమర్పించుకున్నారని గుర్తు చేశాడు. ఆత్మరక్షణలో పడిన టీమిండియా, మరోసారి అదే పరిస్థితి రాకూడదన్న ఆలోచనలోనే భువి, బుమ్రాలను జట్టులోకి తీసుకు వచ్చిందని, వారిని తమ ఆటగాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరని అన్నాడు. 
 
కాగా టీమిండియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, తొలి వన్డేలో ఓటమి పాలై, రెండో వన్డేను విండీస్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో భారత జట్టు విశ్రాంతి ఇచ్చిన భువనేశ్వర్, బుమ్రా వంటి ప్రధాన బౌలర్లను తిరిగి జట్టులోకి తీసుకునేలా చేశామని, ఇది తమ విజయమేనని కోచ్ స్టువర్ట్ చెప్తున్నాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments