Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక చాలు.. కోహ్లీ నుంచి పింక్ బంతిని లాక్కున్న అంపైర్.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (12:08 IST)
భారత్-ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో.. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్ 77 పరుగులు సాధించాడు. మయాంక్ అవుట్ కావడంతో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. తొలుత నిలకడగా ఆడిన కోహ్లీ.. హెసుల్‌వుడ్ బౌలింగ్‌కు లెగ్ సైడ్‌లో బౌండరీ కొట్టపోయాడు. ఆ బంతి కాస్త కెప్టెన్ పైనీ వద్దకు చేరుకుంది. 
 
తదనంతరం 52వ ఓవర్ చివర్లో అపైర్ నుంచి బంతిని తీసుకున్న కోహ్లీ.. పింక్ బ్యాట్‌తో కొట్టి కొట్టి ఆడుకోవడం మొదలెట్టాడు. దీన్ని చూసి విసుక్కున్న అంపైర్ కోహ్లీ నుంచి బంతిని లాక్కున్నాడు. కోహ్లీ చేసిన ఈ సిల్లీ గేమ్.. వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా.. సిడ్నీలో జరుగుతున్న ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‍లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు మొత్తం ఆసీస్ పై భారత్ పైచేయి సాధించింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments