Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక చాలు.. కోహ్లీ నుంచి పింక్ బంతిని లాక్కున్న అంపైర్.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (12:08 IST)
భారత్-ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో.. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్ 77 పరుగులు సాధించాడు. మయాంక్ అవుట్ కావడంతో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. తొలుత నిలకడగా ఆడిన కోహ్లీ.. హెసుల్‌వుడ్ బౌలింగ్‌కు లెగ్ సైడ్‌లో బౌండరీ కొట్టపోయాడు. ఆ బంతి కాస్త కెప్టెన్ పైనీ వద్దకు చేరుకుంది. 
 
తదనంతరం 52వ ఓవర్ చివర్లో అపైర్ నుంచి బంతిని తీసుకున్న కోహ్లీ.. పింక్ బ్యాట్‌తో కొట్టి కొట్టి ఆడుకోవడం మొదలెట్టాడు. దీన్ని చూసి విసుక్కున్న అంపైర్ కోహ్లీ నుంచి బంతిని లాక్కున్నాడు. కోహ్లీ చేసిన ఈ సిల్లీ గేమ్.. వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా.. సిడ్నీలో జరుగుతున్న ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‍లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు మొత్తం ఆసీస్ పై భారత్ పైచేయి సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

తర్వాతి కథనం
Show comments