Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుమ్రా బిడ్డకు గిఫ్ట్ ఇచ్చిన అఫ్రిది.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (13:41 IST)
Shaheen Afridi
కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా దెబ్బతింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 
 
విరాట్ కోహ్లీ 8 పరుగులతో, కేఎల్ రాహుల్ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. శుభ్‌మన్ గిల్ 52 బంతుల్లో 58 పరుగులు (10 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ 49 బంతుల్లో 56 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించారు. 
 
రాహుల్, కోహ్లి ఆటలు కొనసాగించనున్నారు. వర్షం కారణంగా మ్యాచ్‌పై పాక్ పేసర్ షహీన్ అఫ్రిది భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అభినందించాడు. బుమ్రా సతీమణి ఇటీవలే నాలుగు రోజుల మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అఫ్రిది బుమ్రా వద్దకు వచ్చి నవజాత శిశువుకు బహుమతి ఇచ్చి అభినందించాడు. ఇద్దరూ ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. 
 
ఈ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. భారత్‌-పాకిస్థాన్‌ ఆటగాళ్లు అన్నదమ్ముల్లా ప్రేమానురాగాలు పంచుకోవడం అభిమానుల్లో ఒక అనుభూతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments