Webdunia - Bharat's app for daily news and videos

Install App

500వ అంతర్జాతీయ మ్యాచ్‌... విరాట్ కోహ్లీ 29వ టెస్ట్ సెంచరీ

Webdunia
శనివారం, 22 జులై 2023 (12:23 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రికెట్ మాస్ట్రో 29వ టెస్ట్ సెంచరీని సాధించాడు. తద్వారా 76 అంతర్జాతీయ సెంచరీలను నమోదు చేసుకున్నాడు.
 
ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 34 ఏళ్ల అతను ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు. 2023లో కోహ్లీ అత్యుత్తమ ఫామ్ స్పష్టంగా కనిపించింది.
 
ఈ ఏడాదిలోనే ఇది అతని నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం. వెస్టిండీస్‌పై భారత జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మరోవైపు రవీంద్ర జడేజా కూడా తన 19వ అర్ధ సెంచరీని సాధించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments